loader

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ గత నెలలో కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ఒకే కాన్పులో పాప, బాబుకు ఈషా జన్మనిచ్చారు. ఈషా అంబానీ తన చిన్నారులతో సహా శనివారం ముంబయికి చేరుకోగా.. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సంతోషకర సమయంలో అంబానీ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. కవలలు ఇంటికి వచ్చిన సందర్భంగా 300 కిలోల బంగారాన్ని దానం చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐదు అనాథ శరణాలయాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.

© Copyright 2022 Newz Blog. All Right Reserved