loader

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు రాయి దాడి చేసాడు . గుంటూరు జిల్లా తెనాలి లో బహిరంగ సభ లో వారాహి పై ప్రసంగిస్తునపుడు ఓ వ్యక్తీ ఆయన పై రాయి విసిరాడు ..ఆ రాయి పవన్ కళ్యాణ్ కు తగలక పోవడం తో ప్రమాదం తప్పింది ..పవన్ అభిమానులు కొంత రిలాక్స్ అయ్యారు . నిన్న వై యస్ జగన్ పై రాయితో దాడి జరగగా అయ్యాన గాయ పడ్డారు ,అలాగే ఈరోజు చంద్రబాబు సభలో కూడా రాయి దాడి జరిగింది అయితీ ఎటువంటి ప్రమాదం జరగా లేదు

© Copyright 2022 Newz Blog. All Right Reserved