loader

కర్నాటక రోడ్లపైకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు .. శబ్ధ, వాయు కాలుష్యానికి చెక్ పెట్టిన KS RTC

కర్నాటక రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ బి.శ్రీరాములు శనివారం 12మీటర్ల పొడవైన ఏసీ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముందుగా బెంగుళూరు, మైసూరు, షిమోగా, దావణగెరె, చిక్‌మంగుళూరు, విరాజపేటతో పాటు మడికెరె మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. మేక్ ఇన్‌ ఇండియా చొరవతో ఫేమ్‌-2 పథకం ద్వారా 50 ఎలక్ట్రిక్ ఏసీ […]

బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌లో పవన్ కళ్యాణ్.. వైసీపీ రియాక్షన్ ఏంటంటే..

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇద్దరూ రాజకీయాల్లోనూ ఉన్న వాళ్లు కావడం.. ఏపీ రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన, బాలకృష్ణ కొనసాగుతున్న టీడీపీ కీలకంగా ఉండటంతో..ఈ ఎపిసోడ్‌ అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. పవన్ కళ్యాణ్‌ను బాలకృష్ణ ఏం అడిగారు ? అందుకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్పారు ? పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి బాలకృష్ణ ఏమైనా ప్రశ్నలు వేశారా ? దానికి పవన్ […]

కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీకి మరిన్ని కీలక బాధ్యతలు..

భార‌త్ జోడో యాత్ర ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ త‌న ఎఫెక్ట్‌ను ప్రజల్లోకి ప‌రిగ‌ణించాల‌ని.. ఇందుకోసం ఆ పార్టీ మెగా ప్లాన్‌ను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ర్యాలీ చేయనున్నారు, అయితే ప్రియాంక గాంధీ(Rahul Gandhi) పార్టీతో మహిళా ఓటర్లను కనెక్ట్ చేసే బాధ్యతలను అప్పగించారు.2024లో సగం మందిని కాంగ్రెస్‌తో అనుసంధానం చేసేందుకు రాహుల్ గాంధీ ప్రియాంకను రంగంలోకి దించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) జనవరి 26న ముగుస్తుంది.ఆ తర్వాత పార్టీ […]

స్టేజ్‌పై డ్యాన్స్‌ ఇరగదీసిన ఆర్కే రోజా .. మంత్రి ఖుషీగా స్టెప్పులు..

ఇంటర్న్‌షిప్‌ విషయంలో అమెరికాలోని భారత విద్యార్థులు పడుతున్న కష్టాలకు చెక్‌ పెట్టేందుకు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించింది.దీని ద్వారా అమెరికాలోని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలతోపాటు న్యాయ, వైద్యపరమైన సమాచారాన్ని కూడా అందించనున్నది.

వయసు పెరిగినా తగ్గని ఐశ్వర్యరాయ్‌ అందం ..గ్లామర్‌లో కూతురుతోను పోటీ

వయసు పెరిగే కొద్ది ఐశ్వర్యరాయ్‌లో అందం కూడా పెరుగుతోంది. సుమారు 19ఏళ్ల క్రితమే మిస్‌ వరల్డ్ కిరిటాన్ని దక్కించుకున్న ఈ బ్యూటిఫుల్ యాక్టరస్ తన బిడ్డతో కూడా అందంలో పోటీ పడుతోంది.క్రిస్మస్, న్యూఈయర్ వెకేషన్ ట్రిప్ వేస్తోంది ఐశ్వర్యరాయ్.రీసెంట్‌గా మణిరత్నం పొన్నియ సెల్వం సినిమాలో తన మార్కు నటన ప్రదర్శించింది అభిమానుల్ని ఫిదా చేసిన ఐశ్వర్యరాయ్ ఇప్పుడు తన కుమార్తె, ఫ్యామిలీతో కలిసి ఆదివారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమయ్యారు. అందంలో ఇద్దరూ తగ్గేదేలే అన్నట్లుగా ఉన్నారు.

ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ గత నెలలో పండంటి కవలలకు జన్మనిచ్చారు.

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ గత నెలలో కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ఒకే కాన్పులో పాప, బాబుకు ఈషా జన్మనిచ్చారు. ఈషా అంబానీ తన చిన్నారులతో సహా శనివారం ముంబయికి చేరుకోగా.. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సంతోషకర సమయంలో అంబానీ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. కవలలు ఇంటికి వచ్చిన సందర్భంగా 300 కిలోల బంగారాన్ని […]

ఈ ఏడాది చివరి మన్ కీ బాత్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Mann Ki Baat : ఆల్ ఇండియా రేడియోలో ఈ సంవత్సరం చివరి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా పూర్తి చేశారు. 2014లో ఆయన ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత జరిగిన 94వ ఎడిషన్ ఇది. ప్రతీ నెలా చివరి ఆదివారం నాడు ఆయన దేశ ప్రజలతో రేడియో ద్వారా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. తన అభిప్రాయాలను వారికి చెబుతున్నారు. నెలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తున్నారు. ప్రతీ నెలా ఉదయం […]

మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన మైత్రి మేకర్స్.. గెట్ రెడీ ఫ్యాన్స్

మెగా అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సంక్రాంతికి రేసులో నిలవబోతున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. అందుకు తగ్గట్లుగా టీమ్ వదులుతున్న అప్‌డేట్స్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి. నువ్వు శ్రీదేవి అయితే.. నేను చిరంజీవినవుతా అంటూ సాగే పాటను చిరంజీవి లీక్ చేసినా కూడా రీసెంట్ గా ఈ సాంగ్ విడుదల చేయడంతో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా వాల్తేరు వీరయ్య […]

సీఎం జగన్ కు ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు.. చంద్రబాబు.. పవన్..?

గత రెండు రోజుల నుంచి ట్విటర్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో వైఎస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు, దేశ, విదేశాల నుంచి వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల ట్వీట్లు దాటాయి. ప్రధాని మోదీ సైతం ఎప్పటిలానే జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడు ఆరోగ్యంగా.. హ్యాపీగా ఇలా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అంటూ.. మోదీ […]

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి 50వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్ానయి. ఏపీ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్మదిన కేక్ లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అది కూడా భారీ స్థాయిలో.. 500 కేజీలు, 600 కేజీలు అంటూ పోటీ పడి మరి అధినేతకు శుభకాంక్షలు తెలుపుతున్నారు.ప్రతీ పల్లె జగన్ పుట్టిన రోజు వేడుకలతో సందడిగా మారింది. మండల, పట్టణ కేంద్రాల్లో సేవా కార్యక్రమాల్లో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఇక చాలాచోట్ల ప్రత్యేక […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved