కర్నాటక రోడ్లపైకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు .. శబ్ధ, వాయు కాలుష్యానికి చెక్ పెట్టిన KS RTC
కర్నాటక రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ బి.శ్రీరాములు శనివారం 12మీటర్ల పొడవైన ఏసీ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ముందుగా బెంగుళూరు, మైసూరు, షిమోగా, దావణగెరె, చిక్మంగుళూరు, విరాజపేటతో పాటు మడికెరె మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ బస్సులను ఒలెక్ట్రా సంస్థ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా చొరవతో ఫేమ్-2 పథకం ద్వారా 50 ఎలక్ట్రిక్ ఏసీ […]