loader

చిరంజీవి కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం : దిల్ రాజు

భారత ప్రభుత్వం చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ విభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పద్మ భూషణ్ వరించగా.. లేటెస్ట్‌గా పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు ఆ మధ్య కరోనా సమయంలో.. లాక్‌డౌన్‌ రావడంతో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. […]

ఓలా భారీ ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25 వేల డిస్కౌంట్!

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కిర్రాక్ డీల్ తీసుకవచ్చింది. భారీ ఆఫర్ లాంచ్ చేసింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ తీసుకువచ్చింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 25 వేల తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఓలా అందిస్తున్న ఈ ఆఫర్ […]

జరగబోయే యుద్ధంలో గెలుపు నాదే ..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది అధికార పార్టీ వైసీపీ. వైజాగ్ జిల్లా భీమునిపట్నంలో శనివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రజలకు తాము ఇచ్చిన వాగ్ధానాలు గడిచిన 53 నెలల కాలంలో అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు వైసీపీ అధినేత,ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో జరగబోయే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో పోల్చారు జగన్.వైసీపీ నిర్వహించిన తొలి బహిరంగ సభ కావడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో […]

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు టీటీడీనే రోల్ మోడల్..

కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతి నిత్యం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమల పుణ్యక్షేత్రంకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు విఐపి బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షణ, వయోవృద్ధులు,దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్ధతుల ద్వారా టిటిడి స్వామి వారి దర్శనం కల్పిస్తూ ఉంటుంది.సామాన్య భక్తుల మొదలుకుని బడా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తల వరకూ శ్రీనివాసుడి క్షణకాలం పాటు జరిగే దివ్య […]

వైఎస్ జగన్ కు శిక్షపడటం ఖాయం .. పీలేరు సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (లో ఎన్నికల పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలతో ఎండగడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ నిర్వహించారు. భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జగన్ ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చిందని..కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved