నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం..
నూతన పార్లమెంట్లోని లోక్సభ భవనాన్ని జాతీయ పక్షి.. నెమలి థీమ్పై, రాజ్యసభను జాతీయ పుష్పం కమలం థీమ్పై రూపొందించారు.కొత్త లోక్సభ భవనం 888 సీట్ల సామర్థ్యం కలిగి ఉంది. కొత్త రాజ్యసభ హాలు సామర్థ్యాన్ని 384కి పెంచారు. రూ.20 వేల కోట్ల వ్యయంతో కొత్త పార్లమెంట్. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ దక్కించుకున్న టాటా. రూ.75 నాణెం విడుదల చేయనున్న కేంద్రం