ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఇవాళ సామాజిక సమతా సంకల్ప సభను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సభలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.ఈ సందర్భంగా..
- 0 Comments
- guntur
- vijayawada