పేటీఎంకు గట్టి దెబ్బ. . . యెస్ బ్యాంక్, జొమాటో సహా 18 స్టాక్స్కు లాభం
ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు ట్రాక్ చేసే “మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్” (MSCI) ఇండెక్స్ల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.దీని ఫలితంగా మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్లో భారత్ నుంచి 13 షేర్లకు చోటు దక్కింది. పేటీఎంతో సహా మూడు షేర్లను నిష్క్రమించాయి. MSCI సూచీల ఆధారంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫండ్ హౌస్లు/ ఇతర ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి.