loader

పేటీఎంకు గట్టి దెబ్బ. . . యెస్‌ బ్యాంక్‌, జొమాటో సహా 18 స్టాక్స్‌కు లాభం

ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు ట్రాక్‌ చేసే “మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్” (MSCI) ఇండెక్స్‌ల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.దీని ఫలితంగా మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో భారత్‌ నుంచి 13 షేర్లకు చోటు దక్కింది. పేటీఎంతో సహా మూడు షేర్లను నిష్క్రమించాయి. MSCI సూచీల ఆధారంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫండ్ హౌస్‌లు/ ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి.

వరల్డ్ రిచ్చెస్ట్ పర్సన్ ఇతనే..

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.అంతే కాదు 23,51,000 చదరపు అడుగుల ప్యాలెస్‌ని కలిగి ఉన్న థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్‌కార్న్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. చాలా మందిని విస్మయానికి గురి చేశాడు.ప్రపంచవ్యాప్తంగా రాచరికాలు ముగిసి రాజకీయ పాలన కొనసాగుతున్నప్పటికీ, రాచరికాలకు కొన్ని అధికారాలు ఇప్పటికీ కొన్ని దేశాలు ఉన్నాయి.థాయిలాండ్‌లోని రాజుకు కూడా వివిధ అధికారాలు ఉన్నాయి. అలాగే అతని కోట్లాది రూపాయల ఆస్తులు ప్రపంచ ధనవంతులను ఆశ్చర్యపరుస్తాయి.

RCB పై SRH హైదరాబాద్ విజయం..

ఐపీఎల్ 17వ సీజన్ లో పేలవ ప్రదర్శనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన ఆర్సీబీ.. కేవలం ఒక్క దాంట్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కీలక పోరుకు సిద్ధమైంది.బెంగళూరు చిన్నస్వామి వేదికగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ఢీకొట్టనుంది. ఇప్పటి నుంచి ఆడే దాదాపు అన్ని మ్యాచుల్లోనూ బెంగళూరు నిలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.ఈ నేపథ్యంలో ఈ మ్యాచుతో మళ్లీ విజయాల […]

1500 ఏళ్ల నాటి ఆలయం.. సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యాలు, వీడిన ఆ మిస్టరీ!

సాధారణంగా మనం బోరుబావి నీటిని మిషన్లు, వివిధ రకాల కెమికల్స్ వేసి ఫిల్టర్ చేస్తే కానీ నీటిలో సాధారణ పీహెచ్ స్థాయి రాదని కన్వీనర్ ఎం.వీ శివకుమార్రెడ్డి తెలిపారు. అయితే ఇక్కడ ప్రవహించే నీటిలో మాత్రం పీహెచ్ 7.1 స్థాయి ఉండటం విశేషమని తెలిపారు.భూగర్భ జల వనరుల శాఖ, ఉపరితల జలసంరక్షణ, తెలుగుగంగ ప్రాజెక్ట్ అధికారుల చేత పరిశోధనలు సంవత్సరా కాలం పాటు పరిశోధన చేయించాక.. ఈ మేరకు కోనేరులు, వాటి చుట్టు కొలత, నీటి స్థాయి, […]

స్టోన్ అటాక్ రిపీట్ . . . పవన్ కళ్యాణ్ పై రాయి తో దాడి. .

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు రాయి దాడి చేసాడు . గుంటూరు జిల్లా తెనాలి లో బహిరంగ సభ లో వారాహి పై ప్రసంగిస్తునపుడు ఓ వ్యక్తీ ఆయన పై రాయి విసిరాడు ..ఆ రాయి పవన్ కళ్యాణ్ కు తగలక పోవడం తో ప్రమాదం తప్పింది ..పవన్ అభిమానులు కొంత రిలాక్స్ అయ్యారు . నిన్న వై యస్ జగన్ పై రాయితో దాడి జరగగా అయ్యాన గాయ పడ్డారు ,అలాగే ఈరోజు […]

చిరంజీవి కోసం గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం : దిల్ రాజు

భారత ప్రభుత్వం చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ పద్మ విభూషణ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయనకు పద్మ భూషణ్ వరించగా.. లేటెస్ట్‌గా పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. సినీరంగానికి చేసిన సేవతో పాటు ఆ మధ్య కరోనా సమయంలో.. లాక్‌డౌన్‌ రావడంతో సినీ కార్మికులను, సామాన్యులను ఆదుకునేందుకు చిరంజీవి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్‌తో సత్కరించింది. నిర్మాత దిల్ రాజు కూడా ప్రత్యేకంగా వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. […]

ఓలా భారీ ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25 వేల డిస్కౌంట్!

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కిర్రాక్ డీల్ తీసుకవచ్చింది. భారీ ఆఫర్ లాంచ్ చేసింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ తీసుకువచ్చింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 25 వేల తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఓలా అందిస్తున్న ఈ ఆఫర్ […]

జరగబోయే యుద్ధంలో గెలుపు నాదే ..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది అధికార పార్టీ వైసీపీ. వైజాగ్ జిల్లా భీమునిపట్నంలో శనివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రజలకు తాము ఇచ్చిన వాగ్ధానాలు గడిచిన 53 నెలల కాలంలో అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు వైసీపీ అధినేత,ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో జరగబోయే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో పోల్చారు జగన్.వైసీపీ నిర్వహించిన తొలి బహిరంగ సభ కావడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో […]

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు టీటీడీనే రోల్ మోడల్..

కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రంకు ప్రతి నిత్యం దేశ విదేశాల నుండి భక్తులు తిరుమల పుణ్యక్షేత్రంకు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు విఐపి బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షణ, వయోవృద్ధులు,దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్ధతుల ద్వారా టిటిడి స్వామి వారి దర్శనం కల్పిస్తూ ఉంటుంది.సామాన్య భక్తుల మొదలుకుని బడా రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తల వరకూ శ్రీనివాసుడి క్షణకాలం పాటు జరిగే దివ్య […]

వైఎస్ జగన్ కు శిక్షపడటం ఖాయం .. పీలేరు సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (లో ఎన్నికల పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలతో ఎండగడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ నిర్వహించారు. భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జగన్ ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చిందని..కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved