loader

పేటీఎంకు గట్టి దెబ్బ. . . యెస్‌ బ్యాంక్‌, జొమాటో సహా 18 స్టాక్స్‌కు లాభం

ప్రపంచ స్థాయి పెట్టుబడిదార్లు ట్రాక్‌ చేసే “మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్” (MSCI) ఇండెక్స్‌ల్లో మార్పులు, చేర్పులు జరిగాయి.దీని ఫలితంగా మోర్గాన్ స్టాన్లీ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో భారత్‌ నుంచి 13 షేర్లకు చోటు దక్కింది. పేటీఎంతో సహా మూడు షేర్లను నిష్క్రమించాయి. MSCI సూచీల ఆధారంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఫండ్ హౌస్‌లు/ ఇతర ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలు పెట్టుబడులు పెడతాయి.

ఓలా భారీ ఆఫర్.. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.25 వేల డిస్కౌంట్!

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ కంపెనీగా కొనసాగుతున్న ఓలా ఎలక్ట్రిక్ తాజాగా కిర్రాక్ డీల్ తీసుకవచ్చింది. భారీ ఆఫర్ లాంచ్ చేసింది. దీంతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారికి ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ 75వ రిపబ్లిక్ డే ఆఫర్ తీసుకువచ్చింది. ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ. 25 వేల తగ్గింపు అందుబాటులో ఉంచింది. ఓలా అందిస్తున్న ఈ ఆఫర్ […]

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ లో ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ యాత్రను మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా.. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో […]

తనయుడు రామ్ చరణ్‌ను ముద్దాడుతూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

తండ్రికి పుత్రోత్సాహం ఆ పుత్రుడు జనయించినపుడు కాదు.. జనులా పుత్రున్ని చూసి పొగిడినపుడు అంటారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఇదే అనుభవిస్తున్నాడు. తనయుడిని చూసి అంతా మెచ్చుకుంటుంటే తను ఆ పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు మెగాస్టార్. తన జీవితంలో అన్నింటికంటే విలువైన వరం రామ్ చరణ్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పాడు చిరు.ఇప్పుడు కూడా ఇదే అంటున్నాడు. మార్చ్ 27న చరణ్ పుట్టిన రోజు. దాంతో తనయుడికి ఆత్మీయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు చిరంజీవి

విశాఖ లో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023కి సర్వం సిద్ధం..

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేలా, భారీ పెట్టుబడులే లక్ష్యంగా అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిత్ 2023కి విశాఖ నగరం సర్వం సిద్ధమైంది.ఈ రోజుల్లో ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే బయటినుంచి పెట్టుబడులు రావాలి. అలా రాకపోతే.. కంపెనీలు రావు, ఉద్యోగాలు ఉండవు.. అన్నీ సమస్యలే.అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ 2023‌పై చాలా ఆశలు పెట్టుకుంది. ప్రపంచ నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే లక్ష్యంతో […]

భారత్‌ను అందుకే నమ్ముతా.. 4 కారణాలు చెప్పిన ముకేశ్ అంబానీ!

భారత్‌పై ప్రశంస వర్షం కురిపించారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ. భారతదేశంపై తనకు అపారమైన నమ్మకం ఉండేందుకు గల నాలుగు కారణాలను వివరించారు. ఉత్తర్‌ ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో జరుగుతున్న యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 ఆరంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు ముకేశ్ అంబానీ. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2023-24 పునాదులు వేసిందన్నారు.భారత్ బలమైన వృద్ధి బాటలో పయనిస్తోందని […]

ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ గత నెలలో పండంటి కవలలకు జన్మనిచ్చారు.

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఈషా అంబానీ గత నెలలో కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలోని ఓ ఆస్పత్రిలో ఒకే కాన్పులో పాప, బాబుకు ఈషా జన్మనిచ్చారు. ఈషా అంబానీ తన చిన్నారులతో సహా శనివారం ముంబయికి చేరుకోగా.. వీరికి అంబానీ పిరమాల్ కుటుంబాలు ఘన స్వాగతం పలికాయి. ఈ సంతోషకర సమయంలో అంబానీ కుటుంబం సంచలన నిర్ణయం తీసుకుంది. కవలలు ఇంటికి వచ్చిన సందర్భంగా 300 కిలోల బంగారాన్ని […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved