loader

ఏపీలో ముగిసిన పోలింగ్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 6 గంటలతో ముగిసింది. అయితే చివరి గంటలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలైన […]

దగ్గర పడుతున్న కౌంటింగ్.. యాక్టివ్ మోడ్‌లోకి చంద్రబాబు.. ఎల్లుండి పవన్‌తో భేటీ

మే 31వ తేదీన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కూడా జరగనుంది. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం . బీజేపీ నేతలు కూడా అదే రోజు చంద్రబాబును కలవనున్నట్లు సమాచారం. ఇక జూన్ ఒకటో తేదీ జోనల్ స్థాయిలో కౌంటింగ్ ఏజెంట్లకు తెలుగుదేశం పార్టీ శిక్షణ ఇవ్వనుంది. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జూన్ మూడో తేదీన పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మే 31వ […]

ఏపీలో ముగిసిన పోలింగ్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 6 గంటలతో ముగిసింది. అయితే చివరి గంటలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలైన […]

పల్నాడులో ఉద్రిక్తత పరిస్థితులు, 144 సెక్షన్ అమలు

పల్నాడు జిల్లాలో దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు కేంద్ర బలగాలను మోహరించారు. దాడులు, ప్రతిదాడులతో పల్నాడు జిల్లా అట్టుడుకుతోంది. పోలింగ్ ముగిసినా…పల్నాడు జిల్లాలో కక్షలు చల్లారలేదు. పోలింగ్ సందర్భంగ తలెత్తిన విబేధాలు, ఘర్షణలు మరుసటి రోజూ కొనసాగాయి. కారంపూడి, పిడుగురాళ్ల, గురజాల, సత్తెనపల్లిలో ఘర్షణలో నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. గుంపులుగా బయట తిరిగినా…రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడినా అరెస్ట్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు..

స్టోన్ అటాక్ రిపీట్ . . . పవన్ కళ్యాణ్ పై రాయి తో దాడి. .

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు రాయి దాడి చేసాడు . గుంటూరు జిల్లా తెనాలి లో బహిరంగ సభ లో వారాహి పై ప్రసంగిస్తునపుడు ఓ వ్యక్తీ ఆయన పై రాయి విసిరాడు ..ఆ రాయి పవన్ కళ్యాణ్ కు తగలక పోవడం తో ప్రమాదం తప్పింది ..పవన్ అభిమానులు కొంత రిలాక్స్ అయ్యారు . నిన్న వై యస్ జగన్ పై రాయితో దాడి జరగగా అయ్యాన గాయ పడ్డారు ,అలాగే ఈరోజు […]

జరగబోయే యుద్ధంలో గెలుపు నాదే ..

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించింది అధికార పార్టీ వైసీపీ. వైజాగ్ జిల్లా భీమునిపట్నంలో శనివారం నిర్వహించిన సిద్ధం బహిరంగ సభ ద్వారా ప్రజలకు తాము ఇచ్చిన వాగ్ధానాలు గడిచిన 53 నెలల కాలంలో అమలు చేసిన విషయాన్ని వెల్లడించారు వైసీపీ అధినేత,ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఏపీలో జరగబోయే ఎన్నికలను కురక్షేత్ర యుద్ధంతో పోల్చారు జగన్.వైసీపీ నిర్వహించిన తొలి బహిరంగ సభ కావడంతో జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో […]

వైఎస్ జగన్ కు శిక్షపడటం ఖాయం .. పీలేరు సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (లో ఎన్నికల పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలతో ఎండగడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ నిర్వహించారు. భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జగన్ ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చిందని..కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర మణిపూర్ లో ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ యాత్రను మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా.. ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో […]

భారత్‌పై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్‌పై ప్రశంసలు కురిపించారు. కష్టకాలంలో ఉన్నప్పుడు భారత్ తమకు అన్ని విధాలుగా సహకారం అందించిందని కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షేక్ హసీనా..నాలుగోసారీ అధికారంలోకి రానున్నారు.. ఈ సమయంలోనే ఆమె భారత్‌ గురించి సానుకూలంగా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది.భారత్‌తో మైత్రి కొనసాగించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటామన్న సంకేతాలిచ్చారు.ఈ సందర్భంగా భారతీయులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

© Copyright 2022 Newz Blog. All Right Reserved