సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ ఆసక్తికర ట్వీట్, బీజేపీకి సెటైర్ వేశారా?
పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్ని దోషిగా తేల్చగా…ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్కి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. “నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం […]