loader

సుప్రీంకోర్టు తీర్పుపై రాహుల్ ఆసక్తికర ట్వీట్, బీజేపీకి సెటైర్‌ వేశారా?

పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీకి ఊరటనిచ్చింది సుప్రీంకోర్టు. అంతకు ముందు సూరత్ కోర్టు రాహుల్‌ని దోషిగా తేల్చగా…ఈ తీర్పుపై స్టే విధించింది. ఈ తీర్పుతో కాంగ్రెస్‌ సంబరాలు చేసుకుంటోంది. సత్యమే గెలిచింది అంటూ రాహుల్‌కి మద్దతుగా ట్వీట్‌లు చేస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు. ఈ తీర్పు రాహుల్ గాంధీ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. తన దారిలో ఏది అడ్డొచ్చినా పట్టించుకోనని తేల్చి చెప్పారు. “నా దారిలో ఏదైనా రానివ్వండి. నా విధి మాత్రం […]

అమిత్‌షాతో పవన్ కల్యాణ్‌ మంతనాలు..25నిమిషాల పాటు ఆ టాపిక్‌పైనే చర్చించారా..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఆశాదీపంగా మారినట్లుగా కనిపిస్తోంది. వారాహియాత్ర చేస్తున్న ఆయన ఢిల్లీ పర్యటనతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.హస్తినలో బీజేపీ పెద్దలతో వరుసగా సమావేశం అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ కీలకనేత అమిత్‌షాతో భేటీ అయ్యారు జనసేనాని. సుమారు 20నిమిషాలకుపైగా వీరిద్దరు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది

అమిత్‌షాతో పవన్ కల్యాణ్‌ మంతనాలు..25నిమిషాల పాటు ఆ టాపిక్‌పైనే చర్చించారా..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఆశాదీపంగా మారినట్లుగా కనిపిస్తోంది. వారాహియాత్ర చేస్తున్న ఆయన ఢిల్లీ పర్యటనతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.హస్తినలో బీజేపీ పెద్దలతో వరుసగా సమావేశం అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ కీలకనేత అమిత్‌షాతో భేటీ అయ్యారు జనసేనాని. సుమారు 20నిమిషాలకుపైగా వీరిద్దరు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది

CM KCR: కొత్త సచివాలయంలో సీఎం మొదటి సమీక్షా సమావేశం.. !

నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతి పై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు.

బీజేపీ విషయంలో టీడీపీ, జనసేన కీలక నిర్ణయం.. అప్పటివరకు వేచి చూసే ధోరణి ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశాలపై వైసీపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నా.. ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు మాత్రం ఆగడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమనే విధంగా అటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తుండటంతో.. రాజకీయవర్గాల్లోనూ వీరి పొత్తులపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. […]

బీజేపీ విషయంలో టీడీపీ, జనసేన కీలక నిర్ణయం.. అప్పటివరకు వేచి చూసే ధోరణి ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశాలపై వైసీపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నా.. ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు మాత్రం ఆగడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమనే విధంగా అటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తుండటంతో.. రాజకీయవర్గాల్లోనూ వీరి పొత్తులపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. […]

అఖిలప్రియకు టీడీపీ టికెట్ ఇస్తే ..పతనం చూస్తాం..వార్నింగ్ వీడియో వైరల్

నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఉప్పు-నిప్పులా ఉన్న భూమా అఖిలప్రియ  ఏవీ సుబ్బారెడ్డి   ఫ్యామిలీల మధ్య వ్యక్తిగత విభేదాలు ..ఇప్పుడు పార్టీ మెడకు చుట్టుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్  యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఉన్న పగలు, ప్రతీకారాలు భగ్గుమన్నాయి. దాంతో మంగళవారం ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేశారు. ఈ వివాదం పరస్పరం దాడులు చేసుకోవడం, రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై […]

CM KCR: కొత్త సచివాలయంలో సీఎం మొదటి సమీక్షా సమావేశం..

నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతి పై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు.

బీజేపీ విషయంలో టీడీపీ, జనసేన కీలక నిర్ణయం.. అప్పటివరకు వేచి చూసే ధోరణి ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన పొత్తు ఖాయమనే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తరచూ సమావేశం అవుతున్నారు. వీరి సమావేశాలపై వైసీపీ నుంచి రాజకీయ విమర్శలు వస్తున్నా.. ఇద్దరు నాయకుల మధ్య సమావేశాలు మాత్రం ఆగడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులు ఖాయమనే విధంగా అటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్ సంకేతాలు ఇస్తుండటంతో.. రాజకీయవర్గాల్లోనూ వీరి పొత్తులపై మెల్లిమెల్లిగా క్లారిటీ వస్తోంది. […]

అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. అలాగే స్పీకర్ పోడియంపై టీడీపీ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారు దీనితో టీడీపీ సభ్యులపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్ కు సీఎం సిఫార్సు చేశారు. ఈ క్రమంలో 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక్కరోజు సస్పెండ్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతుంటే కావాలనే […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved