loader

జగన్‌కు ఆ అధికారం లేదు.. అమరావతిపై కేంద్రం క్లారిటీ ఇచ్చిందన్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టంలో లేని అధికారాన్ని జగన్ తన చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. జగన్(YS Jagan) చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందని వ్యాఖ్యానించారు.చట్టానికి వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి పని చేస్తున్నారని విమర్శించారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని చంద్రబాబు(Chandrababu) గుర్తు చేశారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు. ప్రధాని మోదీ(PM Modi) వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని.. అమరావతికి […]

త్వరలోనే వైసీపీ కీలక సమావేశం.. నెల్లూరు ఎపిసోడ్ తరువాత.. జగన్ ఏం చెప్పబోతున్నారు ?

గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్(YS Jagan).. ఈ నెల 13న కీలక సమావేశం నిర్వహించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. దీంతో పాటు గృహ సారథులను కూడా ఈ భేటీలోనే నియమించనున్నారు సీఎం జగన్. పార్టీ సాధించిన విజయాలను ఇంటింటికీ చేర్చటమే లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ(Ysrcp).ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందుతున్నాయ లేదా అన్నది గృహసారథులు […]

Jr.NTR పొలిటికల్ ఫ్యూచర్‌పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..మాటల వెనుక పరమార్ధం అదేనా..!

ఏపీ లో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. నిన్నటి వరకు అధికార పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై ఆరోపణలు, విమర్శలతో హీటెక్కిన సమయంలో వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి తాజాగా టీడీపీ గురించి, జూనియర్ ఎంట్రీ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్టీఆర్‌ రాకతో టీడీపీ పుంజుకుంటుందనే విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పారు. అయితే అందుకోసం ఆయన ఇప్పటి నుంచి ప్రజలతో మమేకమైతే మరో ఐదేళ్ల తర్వాత పొలిటికల్ […]

బడ్జెట్ 2023: రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు.. బడ్జెట్లో భారీగా నిధులు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో రైల్వేలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో నిధులు కేటాయించారు. రైల్వే అభివృద్ధికి ఈ బడ్జెట్లో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. కొత్త రైల్వే నిర్మాణానికి పెద్ద పీట వేస్తామన్నారు. మౌలిక వసతుల అభివృద్ధికి 33 శాతం అధికంగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మూలధనం కింద రూ.10 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో,రైల్వేలో ప్రైవేట్ రంగాల భాగస్వామ్యాన్ని పెంచాలని […]

Budget 2023 : నేడు పార్లమెంట్ ప్రారంభం.. రేపు బడ్జెట్ .. ఇదీ షెడ్యూల్

మరి కొన్ని గంటల్లో పార్లమెంట్ బడ్జె్ట్ సమావేశాలు మొదలవ్వబోతున్నాయి. ఇవాళ రెండు సభలనూ ఉద్దేశించి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఇవాళ, రేపు.. జీరో అవర్, క్వశ్చన్ అవర్ ఉండవు. అందువల్ల రాష్ట్రపతి ప్రసంగం తర్వాత… దేశ ఆర్థిక పరిస్థితిని చెప్పే ఆర్థిక సర్వేను రెండు సభల్లో ప్రవేశ పెడతారు.ఈ సర్వే ప్రకారం.. రేపటి బడ్జెట్ ఎలా ఉండబోతోంది అనే దానిపై కొన్ని అంచనాలు వేసుకునే వీలు ఉంటుంది. ఇక రేపు ఉదయం 11 గంటలకు కేంద్ర […]

నూతన సచివాలయం ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ఆయన పుట్టిన రోజున ప్రారంభం

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17 నూతన సెక్రటేరియట్ ప్రారంభించనున్నట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. ముందుగా జనవరి 18న సచివాలయాన్ని ప్రారంభిస్తారని ప్రచారం జరిగినా.. అనేక తర్జనభర్జనల మధ్య ఆ తేదీని ఫిబ్రవరి 17కు పొడగించారు

సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారతీయ రైల్వే సంక్రాంతి కానుకగా వందే భారత్ రైలును ప్రారంభించింది. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్ రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైలును ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, […]

కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీకి మరిన్ని కీలక బాధ్యతలు..

భార‌త్ జోడో యాత్ర ముగిసిన త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ త‌న ఎఫెక్ట్‌ను ప్రజల్లోకి ప‌రిగ‌ణించాల‌ని.. ఇందుకోసం ఆ పార్టీ మెగా ప్లాన్‌ను సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ర్యాలీ చేయనున్నారు, అయితే ప్రియాంక గాంధీ(Rahul Gandhi) పార్టీతో మహిళా ఓటర్లను కనెక్ట్ చేసే బాధ్యతలను అప్పగించారు.2024లో సగం మందిని కాంగ్రెస్‌తో అనుసంధానం చేసేందుకు రాహుల్ గాంధీ ప్రియాంకను రంగంలోకి దించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) జనవరి 26న ముగుస్తుంది.ఆ తర్వాత పార్టీ […]

ఈ ఏడాది చివరి మన్ కీ బాత్.. ప్రధాని మోదీ ఏమన్నారంటే..

Mann Ki Baat : ఆల్ ఇండియా రేడియోలో ఈ సంవత్సరం చివరి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజయవంతంగా పూర్తి చేశారు. 2014లో ఆయన ప్రధాని పీఠం ఎక్కిన తర్వాత జరిగిన 94వ ఎడిషన్ ఇది. ప్రతీ నెలా చివరి ఆదివారం నాడు ఆయన దేశ ప్రజలతో రేడియో ద్వారా.. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. తన అభిప్రాయాలను వారికి చెబుతున్నారు. నెలలో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తున్నారు. ప్రతీ నెలా ఉదయం […]

సీఎం జగన్ కు ప్రధాని సహా ప్రముఖుల శుభాకాంక్షలు.. చంద్రబాబు.. పవన్..?

గత రెండు రోజుల నుంచి ట్విటర్ లో ఇండియాలోనే టాప్ ట్రెండింగ్ లో వైఎస్ జగన్ బర్త్‌డే ఉంది. #HBDYSJagan అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు, దేశ, విదేశాల నుంచి వైసీపీ అభిమానులు, పార్టీ నాయకులు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే దాదాపు ఐదు లక్షల ట్వీట్లు దాటాయి. ప్రధాని మోదీ సైతం ఎప్పటిలానే జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడు ఆరోగ్యంగా.. హ్యాపీగా ఇలా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అంటూ.. మోదీ […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved