loader

ఏపీలో నేడు సమతా సభ.. డా.బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్.. విజయవాడలో ఇవాళ సామాజిక సమతా సంకల్ప సభను ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సభలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది.ఈ సందర్భంగా..

ఏపీలో ముగిసిన పోలింగ్.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 6 గంటలతో ముగిసింది. అయితే చివరి గంటలో పోలింగ్ పర్సంటేజ్ భారీగా పెరిగింది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌‌సభ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. అటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇవాళే పోలింగ్ జరిగింది. ఏపీలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాలైన […]

స్టోన్ అటాక్ రిపీట్ . . . పవన్ కళ్యాణ్ పై రాయి తో దాడి. .

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు రాయి దాడి చేసాడు . గుంటూరు జిల్లా తెనాలి లో బహిరంగ సభ లో వారాహి పై ప్రసంగిస్తునపుడు ఓ వ్యక్తీ ఆయన పై రాయి విసిరాడు ..ఆ రాయి పవన్ కళ్యాణ్ కు తగలక పోవడం తో ప్రమాదం తప్పింది ..పవన్ అభిమానులు కొంత రిలాక్స్ అయ్యారు . నిన్న వై యస్ జగన్ పై రాయితో దాడి జరగగా అయ్యాన గాయ పడ్డారు ,అలాగే ఈరోజు […]

వైఎస్ జగన్ కు శిక్షపడటం ఖాయం .. పీలేరు సభలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ (లో ఎన్నికల పోరు మొదలైంది. ప్రధాన పార్టీలు బహిరంగ సభల ద్వారా ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రాబోయే ఎన్నికల్లో అధికారమే పరమావధిగా ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలతో ఎండగడుతున్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పీలేరులో రా కదలిరా సభ నిర్వహించారు. భారీగా వచ్చిన టీడీపీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. జగన్ ప్రజాకోర్టులో శిక్షపడే సమయం వచ్చిందని..కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , త్వరలో అందిస్తాము

ప్రస్తుతం జిల్లా వార్తలు లోకల్ న్యూస్ అందుబాటులో లేవు రాష్ట్ర వార్తలు మరియు ప్రధాన వార్తలు మాత్రమే అందిస్తున్నాము గమనించండి , లోకల్ న్యూస్ మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , మీ గ్రామ వార్తలు త్వరలో అందిస్తాము

చిరంజీవి-వశిష్ట సినిమాకు టైటిల్ ఖరారు..

ఈరోజు సంక్రాంతి సందర్భంగా టీమ్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌‌తో పాటు కాన్సెప్ట్ వీడియోను విడుదల చేసింది. ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇక కాన్సెప్ట్ వీడియో మాత్రం అదుర్స్ అనిపించేలా ఉంది. ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారు ఆ వీడియోలో.. ఇక సోషియో ఫాంటసీ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎం ఎం కీరవాణి సంగీతాన్ని […]

అమిత్‌షాతో పవన్ కల్యాణ్‌ మంతనాలు..25నిమిషాల పాటు ఆ టాపిక్‌పైనే చర్చించారా..!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ఆశాదీపంగా మారినట్లుగా కనిపిస్తోంది. వారాహియాత్ర చేస్తున్న ఆయన ఢిల్లీ పర్యటనతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో పొత్తులపై అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.హస్తినలో బీజేపీ పెద్దలతో వరుసగా సమావేశం అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి, పార్టీ కీలకనేత అమిత్‌షాతో భేటీ అయ్యారు జనసేనాని. సుమారు 20నిమిషాలకుపైగా వీరిద్దరు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది

‘వీరసింహారెడ్డి’ ఫేమ్ హనీ రోజ్ చేతుల మీదుగా ‘జిస్మత్ జైల్’ మండి థీమ్ రెస్టారెంట్ ప్రారంభం..

మలయాళ నటి హనీ రోజ్.. ఈ యేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో గతంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారి పాపులర్ అయింది. దీంతో ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో మూడు కటింగ్‌లు ఆరు ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది.ఈ సందర్భంలో నటుడు హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved