loader

1500 ఏళ్ల నాటి ఆలయం.. సైన్స్‌కి కూడా అంతుచిక్కని రహస్యాలు, వీడిన ఆ మిస్టరీ!

సాధారణంగా మనం బోరుబావి నీటిని మిషన్లు, వివిధ రకాల కెమికల్స్ వేసి ఫిల్టర్ చేస్తే కానీ నీటిలో సాధారణ పీహెచ్ స్థాయి రాదని కన్వీనర్ ఎం.వీ శివకుమార్రెడ్డి తెలిపారు. అయితే ఇక్కడ ప్రవహించే నీటిలో మాత్రం పీహెచ్ 7.1 స్థాయి ఉండటం విశేషమని తెలిపారు.భూగర్భ జల వనరుల శాఖ, ఉపరితల జలసంరక్షణ, తెలుగుగంగ ప్రాజెక్ట్ అధికారుల చేత పరిశోధనలు సంవత్సరా కాలం పాటు పరిశోధన చేయించాక.. ఈ మేరకు కోనేరులు, వాటి చుట్టు కొలత, నీటి స్థాయి, […]

మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , త్వరలో అందిస్తాము

ప్రస్తుతం జిల్లా వార్తలు లోకల్ న్యూస్ అందుబాటులో లేవు రాష్ట్ర వార్తలు మరియు ప్రధాన వార్తలు మాత్రమే అందిస్తున్నాము గమనించండి , లోకల్ న్యూస్ మీ జిల్లా వార్తలు , మీ నియోజక వర్గం వార్తలు , మీ గ్రామ వార్తలు త్వరలో అందిస్తాము

CM KCR: కొత్త సచివాలయంలో సీఎం మొదటి సమీక్షా సమావేశం.. !

నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తాగునీటి పనులను కొనసాగించడానికి అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగునీటి సరఫరాకు సంబంధించిన పనుల పురోగతి పై ముఖ్యమంత్రి కూలంకంషంగా చర్చించారు.

ఎన్టీఆర్ 30 ఈవెంట్‌.. చీరలో మెరిసిన జాన్వీ.. పిక్స్ వైరల్..

మలయాళ నటి హనీ రోజ్.. ఈ యేడాది బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తెలుగులో గతంలో ఒకటి రెండు చిత్రాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక వీరసింహారెడ్డి మూవీతో ఒక్కసారి పాపులర్ అయింది. దీంతో ఈ భామ తెలుగు రాష్ట్రాల్లో మూడు కటింగ్‌లు ఆరు ఓపెనింగ్స్‌తో దూసుకుపోతుంది.ఈ సందర్భంలో నటుడు హనీ రోస్ మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందన్నారు. బోజన ప్రియులకు విభిన్న రకాల […]

© Copyright 2022 Newz Blog. All Right Reserved